హన్మకొండ జిల్లా నక్కలగుట్టలోని వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భవాని కాలేజీలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి ఆరోగ్యం బాగలేకుంటే కనీస సమాచారం ఇవ్వరా అంటూ నిలదీశారు. మరోవైపు కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
0
327
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


