హన్మకొండ జిల్లా నక్కలగుట్టలోని వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భవాని కాలేజీలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి ఆరోగ్యం బాగలేకుంటే కనీస సమాచారం ఇవ్వరా అంటూ నిలదీశారు. మరోవైపు కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
0
338
Previous article
Next article
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


