స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పోస్ట్ కు 3 లక్షల 80 వేల 72 మంది(380072) అప్లై చేశారు. ఇప్పటివరకు 3 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు. మార్చ్ లో వెలుగులోకి వచ్చిన పేపర్ లీక్ తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఈ సారి కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నారు. పరీక్షా పేపర్ లీక్ కాకముందు 286051 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. రేపటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు అభ్యర్థులు పెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష
0
252
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


