34.1 C
Hyderabad
Friday, March 14, 2025
spot_img

రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పోస్ట్ కు 3 లక్షల 80 వేల 72 మంది(380072) అప్లై చేశారు. ఇప్పటివరకు 3 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు. మార్చ్ లో వెలుగులోకి వచ్చిన పేపర్ లీక్ తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఈ సారి కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నారు. పరీక్షా పేపర్ లీక్ కాకముందు 286051 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. రేపటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు అభ్యర్థులు పెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్