జగన్‌పై విరుచుకుపడిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే

   మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షక్షణనిధి విరుచుకుపడ్డారు. ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని చెప్పారు. బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యం అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. జగన్ వల్లే తాను తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్నారు. పవన్ కళ్యాణ్ దమ్మున్న మొనగాడని రక్షణనిధి ప్రశంసించారు. 2023 డిసెంబర్ నుంచి వైసీపీకి తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఐ ప్యాక్, సలహాదారులను నమ్మి జగన్‌ నట్టేట మునిగారని వ్యాఖ్యానించారు. జనం మధ్య తిరిగిన ఎమ్మెల్యేలను జగన్ ఎప్పుడూ గుర్తించలేదని రక్షణనిధి విమర్శించారు.

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్