29.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. సామాన్య భక్తుల కోసం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో PAC-1 వద్ద ఫుడ్ కౌంటర్ ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30గంటల వరకు అన్నప్రసాదాల పంపిణీ జరగనుంది. ఇప్పటికే రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్‌కౌంటర్లు ఉన్నాయి. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఏసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోన్న సంగతి తెలిసిందే.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్