వరద ఉధృతికి ఆవులు, గేదెలు కొట్టుకుపోయిన ఘటన కొమురం భీం జిల్లా కాగజ్నగర్లో చోటు చేసుకుంది. అంద వెల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర పశువులు దాటుతుండగా ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. వరద ఉధృతికి ఆవులు, గేదెలు నీటిలో కొట్టుకుపోయాయి. మూడుకిలోమీటర్ల మేర వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే అదృష్టవశాత్తు బ్రిడ్జి పిల్లర్ దగ్గర పశువులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లో వరద ఉధృతి
0
201
Previous article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


