స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యార్డ్లో నిల్వ ఉంచిన పత్తి బస్తాలకు మంటలు అంటుకోవడంతో దాదాపు 1600 పత్తి బస్తాలన్నీఅగ్నికి అహుతీ అయినట్లు తెలుస్తోంది. పక్క షెడ్డులోని బస్తాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఇంతలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన వ్యాపారి ఇక్కడ నిల్వ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాపారికి సుమారు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
0
305
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


