హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున డిపోలో మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న నలుగురు సజీవదహనం అయ్యారు. పక్కనే ఉన్న ఇళ్లకు కూడా మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిని వరంగల్ జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు.
హైదరాబాద్ కుషాయిగూడలో అగ్నిప్రమాదం.. పలువురు సజీవదహనం
0
404
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


