జగిత్యాల జిల్లా రామోజీపేట గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలం టూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసనకు దిగారు. ఐకేపీ సెంటర్కు వరిధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా , కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మిల్లర్లు, లారీ ఓనర్లు కుమ్మక్కై తమను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో వడ్లు తడిసి మొలకలు వచ్చే అవకాశం ఉందని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రామోజీపేట గ్రామంలో రైతులు ఆందోళన
0
197
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


