డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు

స్వతంత్ర, వెబ్ డెస్క్: డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రెండు బ్యూరోలను ప్రారంభించనుంది. ఒకవైపు డ్రగ్స్ కంట్రోల్ కోసం నార్కోటిక్ బ్యూరో పని చేయనుంది. ఈ బ్యూరోని సమర్థవంతంగా నిర్వహించడానికి నార్కోటిక్ బ్యూరో చీఫ్‌గా సీవీ ఆనంద్ ని నియమించింది. మరోవైపు, పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ వింగ్ సైబర్ సెక్యూరిటీ వింగ్‌ గా ఉండి.. సైబర్ ఎటాక్ లను అరికట్టేందుకు దోహదపడుతుంది. ఈ బ్యూరో చీఫ్‌గా  చీఫ్ స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్