20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు

స్వతంత్ర, వెబ్ డెస్క్: డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రెండు బ్యూరోలను ప్రారంభించనుంది. ఒకవైపు డ్రగ్స్ కంట్రోల్ కోసం నార్కోటిక్ బ్యూరో పని చేయనుంది. ఈ బ్యూరోని సమర్థవంతంగా నిర్వహించడానికి నార్కోటిక్ బ్యూరో చీఫ్‌గా సీవీ ఆనంద్ ని నియమించింది. మరోవైపు, పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ వింగ్ సైబర్ సెక్యూరిటీ వింగ్‌ గా ఉండి.. సైబర్ ఎటాక్ లను అరికట్టేందుకు దోహదపడుతుంది. ఈ బ్యూరో చీఫ్‌గా  చీఫ్ స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్