ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అతని సతీమణి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు అడుగడుగునా ప్రజలు పూలాభిషేకలతో బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. జగన్ సంక్షేమ పథకాలు పార్టీలకి అతీతంగా ఇవ్వడం జరిగిందని ,జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాళ్లకు అందిస్తు న్నారన్నారు. 2014లో చంద్రబాబు సుమారు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శిం చారు. ప్రస్తుతం చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరూ లేరని, మళ్లీ జగన్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.
దర్శిలో వైసీపీ అభ్యర్థి శివప్రసాద్రెడ్డి ఎన్నికల ప్రచారం
0
338
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


