జపాన్ లోని హోషు కోస్తా దీవిలో తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.3 గా నమోదయిందని యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం తెలిపింది. తూర్పు కోస్తా దీవి వద్ద దాదాపు 32 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. జపాన్ వాతావరణ కేంద్రం, సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్ అయి తగిన హెచ్చరికలు చేశాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
జపాన్ తూర్పుకోస్తా హుషూ దీవిలో భూకంపం
0
370
Previous article
Latest Articles
బండి భగీరథ్కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


