జపాన్ లోని హోషు కోస్తా దీవిలో తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.3 గా నమోదయిందని యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం తెలిపింది. తూర్పు కోస్తా దీవి వద్ద దాదాపు 32 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. జపాన్ వాతావరణ కేంద్రం, సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్ అయి తగిన హెచ్చరికలు చేశాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
జపాన్ తూర్పుకోస్తా హుషూ దీవిలో భూకంపం
0
390
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


