హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 40 కిలోల గసగసాలు, 10 గ్రాముల MDMA డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర పెడ్లర్లను వారు అరెస్ట్ చేశారు. తద్వారా డ్రగ్స్ రవాణాకు LB నగర్ జోన్ SOT, జవహర్నగర్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్కు వారు గసగసాలు, MDMA డ్రగ్స్ తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో మరోసారి పట్టుబడ్డ డ్రగ్స్
0
308
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


