ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్షన్ల పంపిణీపై దుమారం రేగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ పెన్షన్ల పంపిణీని ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నాయి. చంద్రబాబు.. నిమ్మగడ్డ చేత లేఖ రాయించడం వల్లే పెన్షన్ దార్లు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు. గత నెలలో 35 మంది, ఇప్పుడు ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారని.. ఇందుకు జగన్, CS కారణమని ఆయన ఆరోపించారు.
ఏపీలో ఎన్నికల వేళ ప్రచార అస్త్రంగా పెన్షన్ల పంపిణీ
0
220
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


