మేడ్చల్లోని సీఎంఆర్ పాఠశాలలో SFI ధర్నా నిర్వహించింది. పాఠశాలలో యూనిఫాంలు, పుస్తకాలు అమ్ముతున్నారని బైఠాయించి SFI నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాంలు, పుస్తకాలు అమ్ముతున్నా రని SFI మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మండిపడ్డారు. డీఈఓ, ఎంఈఓలు CMR పాఠశాలపై చర్యలు తీసుకోవాలని SFI నేతలు డిమాండ్ చేశారు. పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాంలు అమ్మే గదులను MEO కార్యాలయ సిబ్బంది సీజ్ చేశారు.
మేడ్చల్లోని సీఎంఆర్ స్కూలులో SFI నాయకుల ధర్నా
0
193
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


