వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే తలనీలాలు సమర్పించి, ధర్మ గుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కు చెల్లిస్తున్నారు. విద్యార్థులకు సెలవులు ముగుస్తుం డడంతో భక్తులు రద్దీ అనూహ్యం గా పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కోడెల క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వాహనాలతో పార్కింగ్ స్థలం పూర్తిగా నిండిపోయింది. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
0
237
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


