25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. పాచి కల్లు తాగిన వాళ్లలాగా యాదగిరిగుట్టలో కేసీఆర్‌పై మాట్లాడారని మండిపడ్డారు. ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహించారు. రేవంత్‌రెడ్డికి రాహుల్ గాంధీ బర్త్‌డే విషెస్‌ చెప్పలేదన్న బాధలో ఏం మాట్లాడారో ఆయనకే తెలియడంలేదన్నారు. సీఎం పదవి పోతుందన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ అభివృద్ధి చేయవద్దని కేటీఆర్, హరీష్ ఎప్పుడైనా అన్నారా అని నిలదీశారు. మూసీ అభివృద్ధి పేరుతో జీవన విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్