ఏపీ సంక్షోభంలో ఉందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతి న్నాయని, రైతులు అప్పులపాలయ్యారని చెప్పారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఇక ఏపీలో ఉండ దన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని చంద్రబాబు తేల్చి చెప్పారు.
మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఇక ఏపీలో ఉండదన్న చంద్రబాబు
0
388
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


