ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు ముక్కలాటతో ఏ రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కూటమి గెలిచాక అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతిని ప్రపంచపటంలో పెట్టే బాధ్యతను ఎన్డీయే తీసుకుంటుందన్నారు. ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. దేశంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని, మరోసారి మోదీనే ప్రధాని కాబోతున్నారు అని చంద్రబాబు చెప్పారు. అమిత్ షా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారని చంద్రబాబు తెలిపారు.
ధర్మవరంలో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు
0
252
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


