చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే టీడీపీకి పది శాతం ఓట్లు పడ్డాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాంది పలికారని మండిపడ్డారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన జగన్.. టీడీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాష్ట్రంలో భయాకన వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలని సూచించారు. దాడుల సంస్కృతిని ప్రొత్సహించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని జగన్ నిలదీశారు.
చంద్రబాబు రాష్ట్రంలో భయాకన వాతావరణం సృష్టిస్తున్నారు- జగన్
0
232
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


