స్వతంత్ర, వెబ్ డెస్క్: చంద్రబాబు 2014లో దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడని మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహంవ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన హామీలకు 50 లక్షల కోట్లు కావాలన్నారు. చంద్రబాబు హయాంలో ఐటి ఎగుమతులు 500 కోట్లు ఉంటే.. జగనన్న ప్రభుత్వంలో 1500 కోట్లు ఉన్నాయని అన్నారు. ఈ రాష్ట్రానికి సంక్షేమం అందజేసింది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు: మంత్రి దాడిశెట్టి
0
293
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


