స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారని మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈనెల 25న వస్తుందని తెలిపారు. రైతు భరోసాతో కలిపి ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామని అన్నారు. సీజన్ ముగిసేలోపే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని తెలిపారు. తడిచిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు.
రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో ఉన్న చంద్రబాబు, పవన్: కాకాని
0
391
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


