ఇరాన్, అమెరికా వార్లో ఇండియన్స్ బలి
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పీక్స్కు చేరాయి. ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న దాడులకు భారతీయులు బలి కావాల్సి వచ్చింది. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన...
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్.. బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థలు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరుణ్...
కుప్పం టీడీపీలో ప్రక్షాళన చేపట్టిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా తనకు కంచుకోటగా ఉన్న ఆ ప్రాంతంలో పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. స్థానిక...


