Homeక్రైమ్

క్రైమ్

నంద్యాలలో ఏసీబీ అధికారుల సోదాలు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏపీ ఏసీబీ అధికారులు...

ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి అమ్మకాలు

హైదరాబాద్, బెంగుళూరు.. ముంబై.. ఢిల్లీ లాంటి నగరాలకే పరిమితమైన గంజాయి మత్తు ఇవాళ ఏపీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు పాకుతోంది. గతంలో వృద్ధులు.. సాధువులు.. సన్యాసులు జీవితంలో అన్నీ...

22ఏ భూముల సమస్యల పరిష్కాారానికి హై లెవల్‌ కమిటీ ఏర్పాటు

22ఏ భూముల సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ చేసింది. 22ఏ భూముల పరిష్కారానికి అధికారులతో హై లెవల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ హై లెవల్‌ కమిటీకి సీసీఎల్‌ఏ...