Homeఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

నంద్యాలలో ఏసీబీ అధికారుల సోదాలు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏపీ ఏసీబీ అధికారులు...

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలి- జగన్

కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ విమర్శలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. DSC పారదర్శకమైతే సీబీఐ...

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...