Paytm UPI Lite | యూజర్లకు పేటీఎం గుడ్ న్యూస్.. రూ.100 క్యాష్ బ్యాక్

Paytm UPI Lite | మొబైల్ యూజర్లకు డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం లైట్ యాప్ ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా పిన్ ఎంటర్ చేయకుండానే సులభంగా పేమెంట్స్ చేయవచ్చు. పేటీఎం వినియోగదారులు ఒక్క ట్యాప్ తో రూ.200 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. రోజుకు రెండుసార్లు రూ.2వేల వరకు లావాదేవీలు జరపవచ్చు. అత్యంత వేగంతో అనేక చిన్న UPI లావాదేవీలకు అవకాశం కల్పిస్తుందని.. ఇలాంటి సౌకర్యం ఉన్న ఏకైక కంపెనీ తమదేనని పేటీఎం వెల్లడించింది.

UPI లైట్ సర్వీసులకు ప్రస్తుతం కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్ర, SBI, UBI, PNB బ్యాంకులు తమ మద్దతు తెలిపాయి. లావాదేవీ చేసిన ప్రతిసారి బ్యాంకుల నుంచి SMS, పేటీఎం హిస్టరీ కూడా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా UPI లైట్ యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులకు రూ.100 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తుంది.

Read Also: మోడ్రన్ లుక్ లో ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ వింటేజ్ బైక్స్

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్