లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చాక కల్యాణ లక్ష్మీ పేరిట తులం బంగారం ఏమోగానీ, లక్ష రూపాయాలు కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు 4 వేల పెన్షన్ వస్తుందని ఆశపడి కాంగ్రెస్ను నమ్మితే ఓటు వేస్తే కనీసం రెండు వేల రూపాయలు కూడా రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యా యన్న ఆయన, 120 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ తీవ్ర విమర్శలు
0
346
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


