ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ డెహ్రాడూన్ IMS కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడ్డ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విహార యాత్ర కోసం విద్యార్థులు ముస్సోరి వెళ్లారు. డెహ్రాడూన్ పానీవాలా బండ్ వద్ద ఘటన చోటుచేసుకుంది.