28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అజెండా ఫిక్స్..! ఢిల్లీలో వైభవంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు

  • ఈ ఏడాది జరిగే తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్
  • ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. వచ్చే లోక్ సభ సమావేశాలకు పార్టీ నేతలు, కార్యకర్తలకు అజెండా ఫిక్స్ చేయడానికి వీలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది భారతీయ జనతా పార్టీ. అలాగే ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఖరారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పన్నెండు మంది ముఖ్యమంత్రులు, అనేక మంది కీలక నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నగరవీధుల్లో రోడ్‌ షో నిర్వహించారు.

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్