నేడు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ దీక్షబూననుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టనుంది బీజేపీ. ఈ మేరకు పార్టీ నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చింది కమలం పార్టీ. తప్పుడు హామీలతో కాలయాపన చేస్తూ రైతులనే కాదు.. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఆరోపిస్తున్నారు కమలనాథులు. ఈ క్రమంలోనే ఎన్నికల హామీలపై పట్టుబడుతూ దీక్ష చేపట్టనున్నారు.
నేడు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ దీక్ష
0
173
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


