తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనేపథ్యంలో వాతావరణశాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి మొదటివారం లో ప్రారంభమైన ఎండలు… సెగలు పుట్టిస్తున్నాయి. మధ్యాహ్నం రోడ్ల మీదకి వెళ్లాలంటే జనాలు భయప డుతున్నారు. మరో 2 నెలలపాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత పై మరింత సమాచారం మాప్రతినిధి విశాల్ అందిస్తారు.
తెలంగాణలో భానుడి ప్రతాపం
0
269
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


