రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజాపూర్ రహదారిపై ఎమ్మెల్యే యాదయ్య దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నేత దర్శన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్య స్వలాభం కోసం కాంగ్రెస్లో చేరారని నిప్పులు చెరిగారు. కాలె యాదయ్య వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యాదయ్య పార్టీ మారడం అనై తికం అని దశరథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల న్నారు.
ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్లో చేరడంపై భగ్గుమన్న బీఆర్ఎస్
0
321
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


