తెలంగాణ ప్రభుత్వంపై నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై జీవన్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేనికి సంకేతం ఎవరితో కుమ్మక్కయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఎవరిని ఎదగనివ్వలేదని, కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు కట్టబెట్టి, ఇతర కులాలను తొక్కిపెట్టిన ఘనత జీవన్రెడ్డి అన్నారు బాజిరెడ్డి.
తెలంగాణ ప్రభుత్వంపై బాజిరెడ్డి గోవర్థన్రెడ్డి ఆగ్రహం
0
179
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


