స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. అనేక వాదోపవాదనలు అనంతరం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో… ఈరోజు సీబీఐ వాదనలు ఎక్కువగా వినిపించేందుకు అవకాశం దక్కలేదు. సమయం లేని కారణంగా శనివారం సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పిలుపునిచ్చింది. దీంతో అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా
0
321
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


