25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

అవినాశ్ బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. వాదనలు వినిపించడానికి తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాశ్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారమే హైకోర్టు విచారించాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా పులివెందుల నుంచి కడపకు చేరుకున్న అవినాశ్‌రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

Latest Articles

జలవనరులశాఖ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తిచేయాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలా చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్