25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించిన ఏపీ మంత్రి గుడివాడ

  • విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల కొండపైనా 5జీ సేవలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్‌ జియో ట్రూ 5జీ పేరిట ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల కొండపై 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఏడాదిలోగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని జియో ప్రకటించింది. విజయవాడలో నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ సేవలను ప్రారంభించారు.

Latest Articles

మహిళలకు గుడ్​న్యూస్.. రేపటి నుంచి రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఆడపడుచుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి బతుకమ్మ పండుగ కానుకగా తీసుకువచ్చిన కార్యక్రమం బతుకమ్మ చీరల పంపిణీ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్