స్వతంత్ర వెబ్ డెస్క్: అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నాఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఏఎన్నాఆర్ శతజయంత్రి ఉత్సవాలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నాగార్జున కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అల్లుఅరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, రామ్ చరణ్, మహేష్ బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, విష్ణు, నాని, దిల్ రాజ్, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నాఆర్ విగ్రహావిష్కరణ
0
422
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


