స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ లో రుతుపవనాల ప్రవేశంపై భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే నమోదవుతుందని వివరించింది. శుక్రవారం వాతావరణ వివరాలను వెల్లడించిన ఐఎండీ.. జూన్ 1వ తారీఖున దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది. వాయువ్య భారతదేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి గల కారణం పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే అని వివరించింది.
జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం
0
425
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


