జూన్​ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ లో రుతుపవనాల ప్రవేశంపై భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. జూన్​ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే నమోదవుతుందని వివరించింది. శుక్రవారం వాతావరణ వివరాలను వెల్లడించిన ఐఎండీ.. జూన్​ 1వ తారీఖున దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది. వాయువ్య భారతదేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి గల కారణం పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే అని వివరించింది.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్