25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

బొడ్డేపల్లి జయంతి ఉత్సవాలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

స్వతంత్ర వెబ్ డెస్క్: కళింగ సామాజిక తరగతికి ఎనలేని సేవలందించిన కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు శతజయంతి వేడుకల సన్నాహాక సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో స్పీకర్ తమ్మినేని వీరభద్రం, మంత్రి సీరిది అప్పలరాజు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంతులు అధికారుల నిర్ణయం మేరకు జగన్ ప్రభుత్వం అధికారికంగా బొడ్డేపల్లి జయంతి ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి జగన్‌కు స్పీకర్ తమ్మినేని ధన్యవాదాలు చేశారు.

Latest Articles

మేడిగడ్డపై తుది నివేదిక రెడీ

మేడిగడ్డపై తుది నివేదిక వచ్చేసింది. నిపుణుల కమిటీ తమ నివేదికను NDSA ఛైర్మన్‌కు అందించింది. కేంద్ర జలశక్తి ఆమోదం తర్వాత సంబంధిత రిపోర్ట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్