దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ అధిపతి రతన్ టాటా అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. రతన్ టాటా పార్థిదేహానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో పాటు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రతన్ టాటా అంత్యక్రియలకు అమిత్షా హాజరయ్యారు. రతన్ టాటాకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ నివాళులు అర్పించారు.
రతన్ టాటా పార్థిదేహానికి నివాళులర్పించిన అమిత్షా
0
193
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


