28.2 C
Hyderabad
Monday, February 17, 2025
spot_img

టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET ) దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కి 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాయడానికి 1,60,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్(Notification) విడుదల అవ్వగా,  విద్యాశాఖ (Education Department)2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనుండగా.. డీఈడీ(DED), బీఈడీ(BED)అభ్యర్థులు పేపర్-1 పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.

Latest Articles

చైనాను శత్రుదేశంగా చూడొద్దన్న శామ్ పిట్రోడా

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి హాట్‌ టాపిక్ అయ్యారు. చైనా పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను శత్రువులా భారతదేశం చూడకూడదని శామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్