టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET ) దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కి 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాయడానికి 1,60,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్(Notification) విడుదల అవ్వగా,  విద్యాశాఖ (Education Department)2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనుండగా.. డీఈడీ(DED), బీఈడీ(BED)అభ్యర్థులు పేపర్-1 పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.

Latest Articles

టెన్షన్‌లో విజయ్ ఫ్యాన్స్..?

కోలీవుడ్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతుంది. విజయ్, జూనియర్ విజయ్ ఒక నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్, జూనియర్ విజయ్.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా..?...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్