23.4 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

గండిపేట్‌లో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు

   గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్‌ నాయకుడు కబ్జా చేశాడు. గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9ఎకరాల 36 గుంటల భూమిని అప్పటి మంత్రి అండదండలతో బీఆర్ఎస్‌ నేత కలెక్టర్‌ను ప్రభావితం చేసి అడ్డదారిలో పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడాడు. జేసీబీ సహా యంతో ప్రహారీ గోడను నేలమట్టం చేయించి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టా పాస్ బుక్కును రద్దు చేయించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్