రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఎగ్జిట్-17 వద్ద టైర్ బ్లాస్ట్ అయి ఇటుక వాహనం బోల్తా కొట్టింది. దాన్ని తప్పించబోయిన బస్సు డ్రైవర్ కారును ఢీ కొట్టుకుంటూ డివైడర్ను ఢీకొట్టి కంట్రోల్ చేశాడు. భయంతో బస్సులోని 30 మంది ప్రయాణి కులు కేకలు వేశారు. స్పల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ రం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై తప్పిన పెను ప్రమాదం
0
233
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


