Andrapradesh | తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలన్నీ ఒక్కసారిగా వ్యాపించడంతో షాపులో ఉన్న పెట్రోల్, డీజిల్, వంట నూనె అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న వృద్దురాలు మునిరాజమ్మ మంటల్లో చిక్కుకుంది. ఇది గమనించిన గ్రామస్తులు గోడలు పగులగొట్టి మునిరాజమ్మను కాపాడారు. ప్రస్తుతం మునీరాజమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో వృద్దురాలు.. చివరికి..
0
241
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


