భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో వృద్దురాలు.. చివరికి..

Andrapradesh | తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలన్నీ ఒక్కసారిగా వ్యాపించడంతో షాపులో ఉన్న పెట్రోల్, డీజిల్, వంట నూనె అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న వృద్దురాలు మునిరాజమ్మ మంటల్లో చిక్కుకుంది. ఇది గమనించిన గ్రామస్తులు గోడలు పగులగొట్టి మునిరాజమ్మను కాపాడారు. ప్రస్తుతం మునీరాజమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్