కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ కొండల్లో కారు చిచ్చు చెలరేగింది. కొండల్లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చెట్లకు నిప్పు అంటించడంతో, మంటలు చిన్నగా వ్యాపిస్తూ వచ్చాయి. మరోపక్క వేస వికాలం కావడంతో కొండప్రాంతం మొత్తం మంటలు వేగంగా విస్తరిం చాయి.గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన కొండపైకి ఉండటంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో కొండకు పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు ఈ మంటలు గాలికి వచ్చి ఊరిలో ఉన్న ఇల్లా మీద పడతాయో అని భయాందోళన చెందుతున్నారు.
కర్నూలు జిల్లా గుడికల్ కొండల్లో కారు చిచ్చు
0
327
Previous article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


