కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ కొండల్లో కారు చిచ్చు చెలరేగింది. కొండల్లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చెట్లకు నిప్పు అంటించడంతో, మంటలు చిన్నగా వ్యాపిస్తూ వచ్చాయి. మరోపక్క వేస వికాలం కావడంతో కొండప్రాంతం మొత్తం మంటలు వేగంగా విస్తరిం చాయి.గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన కొండపైకి ఉండటంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో కొండకు పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు ఈ మంటలు గాలికి వచ్చి ఊరిలో ఉన్న ఇల్లా మీద పడతాయో అని భయాందోళన చెందుతున్నారు.