Viveka Murder Case | ఏపీ మాజీమంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల సీబీఐ కస్టడీ విచారణ రెండో రోజు ముగిసింది. విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు వీరిని తరలించారు సీబీఐ అధికారులు. వీరిరువురిని సుమారు ఏడు గంటల పాటు సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. విచారణలో పలు కీలక అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసు… రెండోరోజు ముగిసిన విచారణ
0
271
Previous article
Next article
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


