29 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్: సీఎం జగన్

రాజ్యాంగ రూపకర్త డా.బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయనను ప్రశంసిస్తూ.. తనదైన శైలిలో రాసుకొచ్చారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్(Ambedkar) అని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని వర్ణించారు. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేమని అన్నారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశామని గుర్తు చేశారు. అంబేద్కర్‌ జయంతి సంద‌ర్భంగా ఆయనకు ఘన నివాళులు అరుస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్(CM jagan).

Read Also: రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదు

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్