సంత వ్యాపారులను చితకబాదిన మావోయిస్టులు.. ఒకరు మృతి

Maoist | ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పాలమడుగులోని సంత వ్యాపారులను మావోయిస్టులు చితకబాదారు. అనంతరం అక్కడినుండి సంత వ్యాపారుల వాహనాలను. సామాగ్రిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు పారిపోయారు. ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో ఘటనాస్థలంలోనే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలిసుకున్న పోలీసులు… అక్కడకు చేరుకొని బాధితులను దోర్నపాల్ హాస్పిటల్ కు తరలించారు. ఆ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్