Maoist | ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పాలమడుగులోని సంత వ్యాపారులను మావోయిస్టులు చితకబాదారు. అనంతరం అక్కడినుండి సంత వ్యాపారుల వాహనాలను. సామాగ్రిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు పారిపోయారు. ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో ఘటనాస్థలంలోనే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలిసుకున్న పోలీసులు… అక్కడకు చేరుకొని బాధితులను దోర్నపాల్ హాస్పిటల్ కు తరలించారు. ఆ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంత వ్యాపారులను చితకబాదిన మావోయిస్టులు.. ఒకరు మృతి
0
396
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


